63 నాయనార్లు : పెరియపురాణం లో తెలపబడిన 63 మంది నాయనార్ల పేర్లు

“పెరియపురాణం”లో చెప్పబడిన శైవమహాభక్తులైన 63 మంది నాయనార్ల పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. వీలు వెంబడి వారి చరిత్రను తెలుసుకుందాం. 1.తిరు నీలకంఠ నాయనారు 2.ఇయర్ పగై నాయనారు 3.ఇళైయాంగుడి మార నాయనారు 4.మెయ్ పౌరుళ్ నాయనారు 5.విజన్మిండ నాయనారు 6.అమర్నీతి నాయనారు 7.ఎరిబత్త నాయనారు 8.ఏనాది నాథ నాయనారు. 9.కణ్ణప్ప నాయనారు 10. గుంగులియ కలైయ నాయనారు 11. మానక్కంజార నాయనారు 12.అరివాట్టాయ నాయనారు 13. ఆనాయ నాయనారు 14. మూర్తి నాయనారు 15. మురుగ నాయనారు … Read more

మోగులూరి సోమాచారి

mogaloori-somachari

సామర్లకోటను చూస్తే అక్కడి చరిత్రాత్మక షుగర్‌ ఫ్యాక్టరీ, విశాఖకు దగ్గరలోని ప్రఖ్యాతిగాంచిన రైల్వేస్టేషనే ప్రపంచానికి కనిపిస్తుంది. విప్లవోద్యమ స్పర్శ ఉన్న వాళ్లకు మాత్రం సామర్లకోటంటే సోమాచారి గుర్తుకు వస్తాడు. సోమాచారి ప్రతిఘటనా దారుల్లో పుష్పిస్తాడు. విప్లవోద్యమ బాటల్లో ఒక మైలురాయిగా నిలుస్తాడు.   మోగులూరి సోమాచారి యోధుడే. ప్రజల కోసం ప్రతిఘటనా మార్గం ఎంచుకున్న వీరుల దారిలో మోగులూరి ప్రతిఘటనా జెండానే. 2016 జూన్‌ 6న తుది శ్వాస విడిచే దాకా నీ కోరిక ఏదంటే ప్రజల … Read more

‘ఒగ్గుకథ’కు ప్రాణం పోస్తున్న చుక్క సత్తెయ్య

తెలంగాణ జానపదం -ఒగ్గు కథ. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం.తెలంగాణ కళారూపాలలో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది.. పూర్వం పల్లెల్లో వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేది ఒగ్గుకథలే.. ఒగ్గుకథలు, బాగోతాలు, బుర్రకథలు, వీధి నాటకాలు ఇవ్వన్నీ అక్కచెల్లెండ్లే. ఇప్పడు ఈ డిజిటల్ మాయాజాలం వచ్చిన తర్వాత ఇవన్నీ కనుమరుగై పోతున్నాయి. అయినా నేటికీ ఆ ఒగ్గు కథను నమ్ముకొని జీవించడమే కాదు.. … Read more

ఊటుకూరు భూదేవి

ఊటుకూరు భూదేవి

పాశ్చాత్య వ్యామోహంలో పడి తెలుగు భాష అంతరించి పోకూడదు. పదికాలాల పాటు మనగలగాలి అని ఆశించే వారిలో ప్రధమురాలు భూదేవి. కళామైత్రి సంస్థను స్థాపించి తెలుగు భాషా సంస్కృతి ప్రచారంలో భాగంగా శతకామృతవర్షిణి పేరిట నాటి కవులు రచించిన పలు శతకాలను, తెలుగు భాష ఔన్నత్యాన్ని గొంతెత్తి ఆమె తన పాటల ద్వారా అనేక ప్రదర్శనలిచ్చి తద్వారా తన వంతుగా తెలుగుతల్లికి నీరాజనాలర్పిస్తున్నారు. ఇంకా చదవండి