తెలుగువారి హృదయనేత్రి మాలతీ చందూర్

maalatee chandoor

అలనాటి తెలుగు పత్రికలతో పరిచయం ఉన్న ప్రతి పాఠకుడికీ/పాఠకురాలికీ మాలతీ చందూర్ పేరు సుపరిచితమే. ఆంద్రప్రభ లో ప్రమదావనం శీర్షిక తో..స్వాతిమాసపత్రికలో పాతకెరటాలు శీర్షికతో దశాబ్దాల తరబడి సాహితీ ప్రియులను ఆకట్టుకున్నారు. ప్రమదావనం లో అయితే అంతర్జాతీయ వార్తల దగ్గరనుండి అంతరిక్షం దాకా దేని గురించి అడిగినా చాలా లోతుగా విశ్లేషించి మరీ చెప్పేవారు. కుటుంబ సమస్యల నుండి అంతర్జాతీయ సమస్యల వరకు చాలా విస్తృతంగా ప్రశ్నలు ఉండేవి. ఆవిడ కూడా అంతే విస్తృతంగా సమాధానాలు చెప్పేవారు. … Read more

నాసాలో మెరిసిన తెలుగు తేజం రత్నకుమార్ బుగ్గ

bugga-ratnakumar

నాసా తలపెట్టిన ఇన్నోవేటివ్ అడ్వాన్స్ డ్  కాన్సెప్ట్స్ అనే కార్యక్రమానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, తెలుగు తేజం రత్నకుమార్ బుగ్గ పంపిన ప్రతిపాదనలు సెలెక్ట్ అయ్యాయి. కాలిఫోర్నియాలోని జెట్ ప్రపల్సన్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న రత్నకుమార్ కు తొమ్మిది నెలలపాటు లక్ష డాలర్లు  తన రీసెర్చ్ కు అందించనుంది నాసా. రత్నకుమార్ తో పాటు మరో 13 మంది రీసెర్చ్ కు సెలెక్ట్ అయ్యారు. ప్రాథమిక అధ్యయనంలో విజయవంతమైతే రెండో దశ అధ్యయనానికి నాసా 5 లక్షల … Read more

సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి అమెరికా ప్ర‌భుత్వం అనుమతి

siliconandhra university

సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి అమెరికా ప్ర‌భుత్వం అన్ని అనుమ‌తులు ఇచ్చింది. భారతీయ క‌ళ‌లు, కూచిపూడి, క‌ర్ణాట‌క సంగీతంలో డిప్లోమా, డిగ్రీ స్థాయిల్లో కోర్సులు అందుబాటులోకి తెచ్చేందుకు రాజ‌ముద్ర పడింది. ఈ కోర్సుల్లో ప‌ట్టాలు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభ‌మైన సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి కాలిఫోర్నియా రాష్ట్రంలో అనుమ‌తులు ల‌భించాయి. 12వ త‌ర‌గ‌తి పాసైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేర‌డానికి అర్హులు. భార‌త‌దేశం బ‌య‌ట తొలిసారిగా భార‌తీయ క‌ళ‌ల‌ను గుర్తిస్తూ ఆ క‌ళ‌ల‌కు ప‌ట్టం క‌ట్ట‌డంలో సిలికానాంధ్ర విజ‌యం సాధించింది. ఇలా భార‌తీయ … Read more

తెలుగు భాష విశిష్టమైనది : మలేషియాలో ఉగాది సంబురాల్లో ఎంపీ కవిత

తెలుగులోని కస్తూరి వాసన చక్కర పాకం.. అరవ భాషలోని అమృతరాశి.. కన్నడంలోని కస్తూరి వాసన..అంటూ ఇతర భాషల్లోని గొప్పదనాన్ని తనలో ఇమిడింపజేసుకున్న గొప్పదనం తెలుగుభాషది అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో మలేషియా తెలుగు సంఘం ఉగాది సంబురాలను శనివారం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత తెలుగుభాష గొప్పదనాన్ని, విశిష్టతను ఇలా కవిత రూపంలో వినిపించారు. మలేషియాలోని తెలుగు వారందరికీ దుర్మిఖి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ … Read more

ఈ వెబ్సైట్ ఎందుకు?

bapu-telugu

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. … Read more

ఉగాది నాడు మండుటెండలో తెలుగుతల్లి ఆవేదన దీక్ష చేసిన యార్లగడ్డ

yarlagadda

తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ హిందీ, తెలుగు పండితుడు, విద్యావేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవేదన దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మండుటెండలో ఆయన ఆవేదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పుష్కరాల ముగింపు ఉత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానం చేతల్లో ఇంతవరకు అమలు చేయకపోవటం బాధాకరమని అన్నారు. … Read more