తెలుగు భాషను ఎవరూ విడగొట్టలేరు : చెన్నమనేని విద్యాసాగర్ రావు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్… రాష్ట్రాలుగా విడిపోవచ్చుగానీ తెలుగువారిగా ఇరు రాష్ట్రాల ప్రజలూ ఐకమత్యంతో ఉంటున్నారన్నది వాస్తవం. ఉద్యమం ముగిసిన తరువాత, తెలంగాణ ఏర్పడ్డ తరువాత ముందెన్నడూ లేని ఒక సుహృద్భావ వాతావరణం ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య నెలకొంది అనేది వాస్తవం. ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు. ఢిల్లీలో తెలుగు అకాడమీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉభయ … Read more