Category: వార్తలు

మలేసియాలో తెలుగు అంతర్జాతీయ కేంద్రం 0

మలేసియాలో తెలుగు అంతర్జాతీయ కేంద్రం

మలేసియాలో నివసిస్తున్న లక్షలాది మంది తెలుగువారి సంక్షేమం, భాషాభివృద్ధికి మలేసియా ప్రభుత్వం బాగా సహకరిస్తోందని మలేసియా తెలుగు సంఘం(టామ్‌) అధ్యక్షుడు డా. అచ్చయ్యకుమార్‌ తెలిపారు. కౌలాలంపూర్‌ చివరిన రెండున్నర ఎకరాల్లో అంతర్జాతీయ తెలుగు కేంద్రం, భవన నిర్మాణం ప్రారంభించామని, మరో ఏడాదిలోగా ఈ భవనం పూర్తవుతుందన్నారు. రూ.15కోట్లతో...

శ్రీకాకుళంలో 16న తెలుగు నాటకరంగ దినోత్సవం 0

శ్రీకాకుళంలో 16న తెలుగు నాటకరంగ దినోత్సవం

తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని ఈనెల 16వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్‌.రమేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రచలనచిత్ర, టివి, నాటకరంగ అభివృధ్ధి సంస్ధ సౌజన్యంతో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమం 16వ తేదీ సాయంత్రం 5 గంటలనుండి బాపూజీ...

ఘనంగా  బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS)  ఉగాది వేడుకలు 0

ఘనంగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఉగాది వేడుకలు

అమెరికాలొని మేరీలాండ్ లో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో  ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి.  మేరీలాండ్‌లోని గేతర్స్బర్గ్ హైస్కూల్ ఈ వేడుకలకి వేదికగా నిలిచింది.  వర్జీనియా, మేరీలాండ్, డి.సి రాష్ట్రాలనుంచి వేయి మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరై  కార్యక్రమాన్ని విజయవంతం చేశారు....

మలేషియాలో తెలుగు సేవ సంతోషకరం : మండలి బుద్ధ ప్రసాద్‌ 0

మలేషియాలో తెలుగు సేవ సంతోషకరం : మండలి బుద్ధ ప్రసాద్‌

మలేషియాలో తెలుగు వారు ప్రత్యేక పాఠశాలల ద్వారా తెలుగు భాషకు చేస్తున్న సేవలు మరువలేనివని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ బుద్ధప్రసాద్‌ కొనియాడారు. మలేషియాలో మారుమూల ప్రాంతమైన లాగనదత్త గ్రామంలో తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆయా గ్రామాల్లో తెలుగుబోర్డులను ఏర్పాటు చేయడంపై సంతోషం...

వేమన శతకాన్ని ధారణ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి 0

వేమన శతకాన్ని ధారణ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అతి తక్కువ వ్యవధిలో వేమన శతక పద్యాలను అవలీలగా ధారణ చేసి అబ్బురపరిచాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం యూపీఎస్‌లో చిలకా రాహుల్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలలో వరల్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు నిర్వాహకుల సమక్షంలో...

bjp-vidhyasagar rao 0

తెలుగు భాషను ఎవరూ విడగొట్టలేరు : చెన్నమనేని విద్యాసాగర్ రావు

తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్‌… రాష్ట్రాలుగా విడిపోవ‌చ్చుగానీ తెలుగువారిగా ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లూ ఐక‌మ‌త్యంతో ఉంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఉద్య‌మం ముగిసిన త‌రువాత‌, తెలంగాణ ఏర్ప‌డ్డ త‌రువాత ముందెన్న‌డూ లేని ఒక సుహృద్భావ వాతావ‌ర‌ణం ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య నెల‌కొంది అనేది వాస్త‌వం. ఇరు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఒక...

0

పద్మ భూషణుడు మన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

మాజీ రాజ్యసభ సభ్యులు, కేంద్రీయ హిందీ సంస్ధాన్ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త, రచయిత, జాతీయ స్ధాయి ప్రముఖులు, అజాతశతృవు, పద్మశ్రీ, ఇరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈరోజు రాష్ట్రపతి భవనంలో జరిగే పద్మ పురస్కారాల కార్యక్రమంలో హిందీ, తెలుగు భాషలకు...

తెలుగు ‘పద్మాలు’ వీరే ! 0

తెలుగు ‘పద్మాలు’ వీరే !

తెలుగు ‘పద్మాలు’ వికసించాయి. జర్నలిజానికి సంబంధించి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ‘పద్మ విభూషణ్’ అవార్డు దక్కింది. ఆయనతోపాటు తెలుగు వారైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కూడా పద్మాలు దక్కాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిల కు పద్మభూషణ్ లభించాయి. ప్రముఖ...

తెలుగు వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలి 0

తెలుగు వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలి

తెలుగు వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన అగత్యం ప్రస్తు తం ఏర్పడిందని ప్రముఖులు పేర్కొన్నారు. వైజ్‌మెన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో ‘హెరిటేజ్‌ ఆఫ్‌ తెలుగు కల్చర్‌’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రముఖులు పూర్ణచంద్రరావు, శంకర్‌రెడ్డి, నటి రమ్యానాయుడు, హషన్‌ తదిత...

vankayala 0

తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం

ఫిరంగిపురం : నాటకం జనజీవన స్రవంతిలో మమేకమై సామాజిక చైతన్యానికి ఊపిరి పోస్తుందని అభినయ నాటక కళా పరిషత్‌ అధ్యక్షుడు వంకాయలపాటి శివరామకృష్ణయ్య అన్నారు. శనివారం రాత్రి 11వ అభినయ నాటక కళా పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు....