63 నాయనార్లు : పెరియ పురాణం లో తెలపబడిన 63 మంది నాయనార్ల పేర్లు

“పెరియపురాణం”లో చెప్పబడిన శైవమహాభక్తులైన 63 మంది నాయనార్ల పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. వీలు వెంబడి వారి చరిత్రను తెలుసుకుందాం. 1.తిరు నీలకంఠ నాయనారు 2.ఇయర్ పగై నాయనారు 3.ఇళైయాంగుడి మార నాయనారు 4.మెయ్ పౌరుళ్ నాయనారు 5.విజన్మిండ నాయనారు 6.అమర్నీతి నాయనారు 7.ఎరిబత్త నాయనారు 8.ఏనాది నాథ నాయనారు. 9.కణ్ణప్ప నాయనారు 10. గుంగులియ కలైయ నాయనారు 11. మానక్కంజార నాయనారు 12.అరివాట్టాయ నాయనారు 13. ఆనాయ నాయనారు 14. మూర్తి నాయనారు 15. మురుగ నాయనారు … Read more

హథీరాం బావాజీ: స్వామివారితో పాచికలు ఆడిన భక్తుడు

హాథీరాంజీ, క్రీ.శ.1500 కాలంలో ఉత్తర భారత దేశంనుండి తిరుమలకు వచ్చిన భక్తుడు. ఈ భక్తుని కోసం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని విడిచి ఇతని దగ్గరికి వచ్చి సమయాన్ని గడిపిన దేవదేవుడు …!! హథీరాం బావాజీ స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలున్నాయి. పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హథీరాంజీ మఠం, ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం! కథ ప్రకారం ఇతనిగురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు. అతనిని శిక్షించడానికి ముందు … Read more

ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు… ఏ క్షేత్రంతో ఏ ఫలం?

భక్తులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. అయితే లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శివ భక్తుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు. ఈ జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం వల్ల ఎటువంటి ఫలాలు కలుగుతాయో తెలుసా? ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్ర వచనం. … Read more

షోడశ గణపతి ధ్యాన శ్లోకాలు | 16 Powerful Shodasa Ganapathi Slokas

విఘ్నాధిపతి అయిన వినాయకుడిని మనం పదహారు రూపాల్లో పూజిస్తుంటాము.నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని పెద్దలు చెబుతారు. బాల గణపతి తరుణ గణపతి భక్త గణపతి వీరగణపతి శక్తి గణపతి ద్విజ గణపతి సిద్ధి(పింగల) గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్న గణపతి క్షిప్త గణపతి హేరంబ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి విజయ గణపతి నృత్య గణపతి ఊర్ధ్వ గణపతి ఈ లింకు ద్వారా షోడశ గణపతి శ్లోకాలు డౌన్లోడ్ చేయండి … Read more

నిత్య పూజావిధానం – షోడశోపచారపూజ

గణపతి ప్రార్ధన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే పవిత్రము: అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా య స్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి ఆచమనం :  ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ( నామానికి  చివర మగవాళ్ళు స్వాహా అని ఆడవారు నమః అనాలి) ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ … Read more

ప్రతీరోజూ చదివి తీరాల్సిన 5 శ్లోకాలు

కరాగ్రే వసతే లక్ష్మి

నిద్ర లేవగానే అరచేతులు చూస్తూ … కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ | కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ‖ భూమిపై పాదం మోపే ముందు  సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే స్నానం చేసే ముందు (నీళ్ళలో చేతులు పెట్టి) గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ‖ స్నానం చేసాక తల్లి తండ్రులకు … Read more

నవగ్రహ సూక్తం (తెలుగులో) Navagraha Suktam in Telugu PDF

ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్| ప్రసన్నవదనమ్ ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే || ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యమ్ ఓం తత్సవితుర్వరేఽణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాఽత్ || ఓం ఆపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ || మమోపాత్త-సమస్త-దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిధ్యర్తం ఆదిత్యాది నవగ్రహ నమస్కారాన్ కరిష్యే || ఓం ఆసత్యేన రజసా వర్తమానో … Read more